బాల కంద లోని 15, 16 సర్గలు చదవలి. ఈ రెండి ఇంటి లో దసరధ మహారాజు సంతానం కోసం పుత్రా కామేష్టి యాగం చేయటం, యాగ ఫలితంగా పాయసం రావటం దానీ ముగ్గురు రాణులు పాయసం స్వీకరించిన తరువాత గర్భం దాల్చిన తరువాత పిల్లలు పుట్టడం ఉంటుంది.
ఎప్పుడు పారాయణం చేయాలి ?
ఒక సుభ ముహూర్తం , లేదా జన్మ నక్షత్రం రోజున ప్రారంబించాలి.
తెల్ల వారుఝామున శ్లోకాలు చదువుకోవాలి. రామాయణ పుస్తకాలకి కూడా హారతి ఇచ్చి పూజ చేయాలి. 20 రోజులు పారాయణం చేయాలి . బార్య బర్త ఇద్దరు చదువుకుంటే మంచిది, లేదా ఒకరు చదివితే ఇంకొకరు విన్న మంచిదే.
ఇలా చేయటం వలన సంతానం కలుగుతుంది అని ఉమా సంహిత లో కనిపిస్తుంది.