ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

ఆధ్యాత్మిక జీవితం లో పురోగతి ఎలా సాదించాలి?

1. గురువుని అస్రయించడమే. 

ప్రామానికమయిన పురాణం - గరుడ పురాణం. అందరు ఈ పురాణం అంటే బయపడతారు , లేదా ఎవరయినా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి అనుకుంటారు. గరుడ పురాణం నిత్య చదువు కోవచును. అందులో చెప్పిన మాట ఆద్యాత్మిక జీవితానికి ఉత్తమమయిన మార్ఘం గురువు పాదములే - చెప్పిన వారు కృష్ణం వందే జగద్గురుం. 

కృష్ణుడు , గరుత్మంతుడిని శ్రోత గ చేసుకుని అనీ రంగాలలోను , ఆద్యాత్మిక జీవితమ్ లో పురోగతి సాదించాలి అంటే , మంత్రం రహస్యాలను సాధన చేయాలి అంటే , గురువుని ఆశ్రయించటం కంటే వేరే మార్ఘం లేదు. 

పరమాత్మ మీద తప్ప లౌకికమయిన వాటి మీద ఆసక్తి లేని గురువుని ఎన్నుకో. వ్యక్తీ ప్రమానికుడయి ఉండాలి , పండితుడు అయి ఉండాలి. గురువు పాదాలు ఎవరు గట్టిగా పట్టుకుంటారో వాలు ఈ జన్మలోనే కైవల్యం సాధిస్తారు.

2. తీర్ధ యాత్రలు
3. దానం
4. ధర్మ సత్యాలు పాటించడం
5. అన్ని ప్రాణులలోను పరమాత్మని చూడడం.

ఇంకా చాల ఉన్యి కానీ అవి పురాణాలలో వినడమే .