భృగు మహర్షి శాపం వలన
పరమేశ్వరుడు లింగరూపం లో ఉంటాడు. లింగానికి పూజిస్తేనే ఫలితమెక్కువ. శివలింగానికి
మడి, శుద్ధి, ఆచారము ఉండవు.
కావున శివసన్నిధి కి ఎలా అయినా వెళ్ళవచ్చును.
విష్ణు ఆలయానికి మాత్రం
అత్యంత శుభ్రత తో వెళ్ళాలి. లేదంటే విష్ణువు ఊరుకున్నా, మహాలక్ష్మి ఊరుకోదు.