తప్పు ఎవరు చేసినా తప్పే.
స్త్రీ చేసినా పురుషుడు చేసినా నరకలోక శిక్షలు తప్పవు. ఐతే పురుషునికి ప్రాతివత్య
నియమం ఎందుకు పెట్టలేదంటే, పురుషుడు తప్పు చేస్తే ఆ
వంశం చెడదు. అదే స్త్రీ ప్రాతివత్య నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ వంశం చెడుతుంది.
ఎందుకంటే వంశాన్ని వృద్ది చేసేది స్త్రీ కాబట్టి. భర్త ద్వారా కాకుండా ప్రాతివత్య
నియమాన్ని ఉల్లంఘించి బిడ్డను కంటే మరి ఆ వంశవృక్షం నాశనం అయినట్లే కదా!
మగవారికి ప్రాతివత్య నియమం లేదా? ఆడవారి లాగా మగవారికి ప్రాతివత్య నియమం ఎందుకు పెట్టలేదు?
Posted on 4:23 PM by Unknown
Posted in మంచి - చెడు
|