దుర్గ కి పార్వతి కి మరో పేరు మంగళ చండిక. చండిక రూపం లో త్రిపురాసుర సంహారం చేసింది. మనువంసపు రాజు అమ్మవారిని పూజ చేసాడు. కుజ దోష పోవాలని అమ్మవారిని పూజ చేస్తాం. కుజుడు సాక్షాతూ అమ్మవారిని పూహ చెస్తడు. అమ్మవారిని పూజ చేయడం వలన కుజ దోష నివారణ జరుగుతుంది.
శత్రువులు పీడ పోవడానికి, ప్రతి ఆడ పిల్ల సుమంగళి గా , కుజుడి వాళ్ళ రోగాలతో బాద పడేవారు, కుజ దోషం ఉన్న వాలు మంగళ చందికి పూజ చేయాలి. కుజ దోషం పోవడానికి , ప్రతి మంగళవారం , మంగళ చండి పారాయణం , మంగళ చండీ స్తోత్రం చదువుకోవాలి. ముత్తయిదువు కి తాంబూలం ఇవ్వాలి. ఉపవాసం చేసి , సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం పెట్టి , 11 ప్రదక్షిణాలు చేసి , నవగ్రహలకి 7 ప్రదక్షిణాలు చేసి ఎవరికైనా పువ్వు , ఫల్లం దానం చేసి , ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేయాలి. ఇలా చేయటం వలన వారికీ సర్వ మంగలాలు జరుగుతాయి.